వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ నియోజకవర్గ 22-ఏ భూముల సమస్యలపై ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిశారు. 22-ఏ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
భూముల సమస్యలను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
Comments
Loading comments...

