వార్తలకు తిరిగి వెళ్లండి
ఉప్పల్ ప్రగతిపై రేవంత్ హామీ

రాజకీయాలకతీతంగా ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నాచారంలో రూ.40 కోట్లతో నిర్మించిన బాలామృతం ప్లాంట్ను ఆయన ప్రారంభించారు.
త్వరలోనే పట్టణాల్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని సీఎం ప్రకటించారు. అలాగే 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని వెల్లడించారు.
Comments
Loading comments...