వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణికి కేంద్రం అండ

Photo Gallery
సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్, తాడిచర్ల-2 బొగ్గు గనులను సంస్థకు కేటాయించినట్లు చెప్పారు.
దీని ద్వారా సింగరేణికి భారీగా ఆదాయం, తెలంగాణ ప్రభుత్వానికి రూ.16 వేల కోట్ల రాయల్టీ సమకూరుతుందని ఆయన వివరించారు.
Comments
Loading comments...