వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణతో పాటు ఉపాధ్యాయులను సర్పంచ్ జోగు లక్ష్మమ్మ, వెంకటరమణ ఘనంగా సన్మానించారు.
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచనలతో 42 మంది విద్యార్థులకు షూలు, బెల్టులు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

