వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.
పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినికి చాతి నొప్పి రావడంతో ఉపాధ్యాయులు, టీచర్లు, 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో విద్యార్థి మేనమామ, బావలు టీచర్పై దుర్భాషలాడుతూ, వారి విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Comments
Loading comments...

