వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ సంఘాల పోరాటాల కమిటీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్ను కలిసి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని సమర్పించారు. ఆ మెమోరాండాన్ని గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

