వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు నిరడి దుర్గయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య ఈ సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని బిఆర్ ఎస్ నాయకులతో కలిసి సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

