వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండల కేంద్రంలో యూఎస్పీసీ పిలుపుమేరకు దశలవారీ పోరాటంలో భాగంగా రెండో దశ కార్యక్రమాన్ని నిర్వహించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ రాఘవేందర్ రెడ్డికి విద్యా, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండం అందజేశారు.
కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. నర్సిములు, మండల అధ్యక్షుడు సి. వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

