Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా

Follow Udayam on Google
Jaipal Sep 05, 2026 7:35 PM నాగర్ కర్నూల్General
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా - Udayam
బిజినపల్లి: మండల కేంద్రంలోని వట్టెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువులు అందిస్తున్న సేవలను కొనియాడరు

Comments

G
Loading comments...