వార్తలకు తిరిగి వెళ్లండి

‘బే ఆఫ్ బాపట్ల’ వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. బాపట్లకు చెందిన యువతి విన్నకోట చాందిని శ్రీ రూపొందించిన ఈ వెబ్సైట్ను ప్రారంభించి ఆమెను అభినందించారు.
చాందిని శ్రీ రూపొందించిన వెబ్సైట్లోని బాపట్ల ప్రాముఖ్యత అంశాలను కలెక్టర్ వినోద్ కుమార్ సీఎంకు వివరించారు. పర్యాటకంగా ప్రజలకు మేలు చేసేలా ఈ వెబ్సైట్ ఉపయోగపడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

