Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు టీఎస్ లో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన

రాజశేఖర్ రావు Jul 08, 2026 10:09 AM హైదరాబాద్ 8 viewsabout 1 hour ago
రేపు టీఎస్ లో కేంద్రమంత్రి జేపీ నడ్డా పర్యటన - Udayam Digital
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జులై 09న తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు, అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి పలువురు పార్టీ నాయకులతో నడ్డా భేటీ కానున్నారు.

Comments

G
Loading comments...