Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:53 AM అన్నమయ్యGeneral
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - Udayam
అన్నమయ్య జిల్లా చిన్నమండెం–రాయచోటి ప్రధాన రహదారిపై తూర్పుపల్లి దళితవాడ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిన్నమండెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...