వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును రూపొందించామని మంత్రి సవిత తెలిపారు. మంగళవారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి సవిత అన్నారు. చరిత్రలో ఈరోజు బీసీలు మరిచిపోలేని రోజని సవిత పేర్కొన్నారు.
Comments
Loading comments...

