వార్తలకు తిరిగి వెళ్లండి
ఇక ఏడాదంతా ఉమ్రా యాత్ర

భారతీయ ముస్లింలు ఏడాది పొడవునా ఉమ్రా యాత్ర చేసుకునేలా సౌదీ అరేబియా ప్రభుత్వం 365 రోజుల వ్యాలిడిటీతో కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను అందుబాటులోకి తెచ్చింది.
గతంలో ఉన్న 3 నెలల సింగిల్ ఎంట్రీ వీసా స్థానంలో ఈ నూతన విధానం సోమవారం నుండి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం తెలంగాణతో పాటు హైదరాబాద్ ముస్లిం భక్తులకు ఉమ్రా యాత్రను మరింత సులభతరం చేయనుంది.
Comments
Loading comments...