వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ సిలిండర్లను కేంద్రం ఏడాదికి నాలుగింటికి తగ్గించింది. ఈ కోతతో పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏడాదికి అవసరమైన ఆరు సిలిండర్లలో నాలుగే రాయితీపై రావడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఫలితంగా చాలామంది తిరిగి కట్టెల పొయ్యి వైపు మళ్లే ప్రమాదం ఏర్పడింది.
Comments
Loading comments...

