వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని STU TS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్ తెలిపారు.
PRC అమలు, పెండింగ్లో ఉన్న ఆరు సంవత్సరాల DA, DR బకాయిల చెల్లింపు, CPS రద్దు చేసి OPS పునరుద్ధరణ, DSC-2003 ఉద్యోగులకు OPS వర్తింపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, EHSను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

