Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత విద్యుత్ కాంగ్రెసే పేటెంట్: మంత్రి

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 10:22 AM ఖమ్మంGeneral
ఉచిత విద్యుత్ కాంగ్రెసే పేటెంట్: మంత్రి - Udayam
నేలకొండపల్లి మోడల్ సోలార్ విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఒక్కో ఇంటికి రూ.1.40 లక్షలతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెలకు 250-270 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని, మిగులు విద్యుత్ కు యూనిట్ కు రూ.2.60 చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని వివరిస్తూ ప్రాజెక్టును వివరించారు.

Comments

G
Loading comments...