వార్తలకు తిరిగి వెళ్లండి

వశిష్ఠ, వైనతేయ గోదావరి పాయల మధ్య లంక గ్రామాల రాకపోకలకు రెండు వంతెనలు నిర్మించేందుకు డీపీఆర్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. వరదల సమయంలో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న గ్రామాలకు ఈ వంతెనలతో ఉపశమనం కలగనుంది.
అయోధ్యలంక, మర్రిమూల, ఆనగార్లంక, పెదమల్లంక ప్రజలు పి.గన్నవరం చేరేందుకు ప్రస్తుతం గోదావరి పాయలు దాటాల్సి వస్తోంది.
Comments
Loading comments...

