Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

200 కేజీల ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రెండు బెంచీలు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 7:40 AM విశాఖపట్నంGeneral
200 కేజీల ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రెండు బెంచీలు - Udayam
విశాఖలోని డ్రాప్‌ సంస్థ 200 కేజీల ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి రెండు బెంచీలు తయారు చేయించింది. ఈస్టుపాయింట్‌ కేడీపీఎం ఉన్నత పాఠశాల విద్యార్థుల నుంచి చిరుతిళ్ల కవర్లు, వృథా పెన్నులు, పెన్సిళ్ల వ్యర్థాలను సంస్థ సేకరించింది. కియా సంస్థ సహకారంతో వాటిని రీసైక్లింగ్‌ చేసి తయారు చేసిన బెంచీలను తాజాగా పాఠశాలకు అందించింది.

Comments

G
Loading comments...