వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మాట్లాడారు.
వరంగల్లో 2,000 పడకలతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని త్వరలోనే పేదలకు అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం తెలిపారు.
Comments
Loading comments...

