వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.15 వేల విలువైన ఐదు గ్రీన్ బోర్డులను అందజేశారు. గ్రామ సర్పంచ్ జింక రాజేందర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన వసతులు కల్పించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

