Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లిలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:08 PM యాదాద్రి భువనగిరిGeneral
తుర్కపల్లిలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీవో లెంకల గీతారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ దేవేందర్‌, టైపిస్ట్‌ సంపత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...