వార్తలకు తిరిగి వెళ్లండి

తుంపల్లి ఉమ్మడి విలేజ్ సదర్ నాయక్ చాజూ నాయక్ మృతి అనంతరం ఆయన కుమారుడు భీకూ నాయక్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రూప్సింగ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై భీకూ నాయక్ను సన్మానించి అభినందించారు.
కార్యక్రమంలో వర్జన్ తండా సర్పంచ్ మోజీరాం నాయక్, గోప్య నాయక్ తండా సర్పంచ్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

