Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుతుబ్‌షాహీ సమాధుల వద్ద సొరంగం

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:12 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లోని దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో సొరంగం బయటపడింది. అక్రమ తవ్వకాల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ ఈ విషయాన్ని ఏఎస్‌ఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఈరోజు స్థలాన్ని పరిశీలించనున్నారు. భద్రత కోసం అక్కడ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...