వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు 14,922 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైనట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జలాశయంలో 36.04 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం వివిధ కాల్వలకు 3,680 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...
