వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
మన మాతృభాష ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించగా, ప్రత్యేకంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించారు
Comments
Loading comments...

