వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండలంలో వర్షాభావం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మడపాం పంచాయతీ కొత్తపేట వద్ద రైతులు వరి నారును నిలబెట్టుకునేందుకు ఆదివారం ట్యాంకర్లతో నీటిని తరలించి నారుమడులకు అందించారు.
వర్షాలు కురవకపోతే ఈ సీజన్లో వరి సాగు మరింత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

