వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి టోల్ గేట్ వద్ద ఉదయం ధర్మవరం నుండి పులివెందులకు వెళుతున్న జీప్ టైరు పేలి ప్రమాదానికి గురైంది.
ధర్మవరం కోర్టు నందు పనిచేస్తున్న నాగలక్ష్మి, కొడుకు శ్రీకాంత్ అతని భార్య మౌనిక, నానమ్మ బయమ్మలు ఉదయం ధర్మవరంనుండి ప
వెళుతుండగా టోల్ గేట్ వద్ద టైర్ పేలడంతో జీప్ అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ దిమ్మె కు ఢీకొని ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
Comments
Loading comments...

