Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్ మిషన్ తీసుకెళ్లిన మహిళ

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 8:44 PM మహబూబ్‌నగర్General
టికెట్ మిషన్ తీసుకెళ్లిన మహిళ - Udayam
హైదరాబాద్ నుంచి మైదుకూరు వెళ్తున్న ఏపీ ఆర్టీసీ బస్సును జడ్చర్ల సమీపంలో ఫార్చునర్ కారు ఢీకొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై డ్రైవర్‌తో కారులోని మహిళ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. అనంతరం డ్రైవర్ పక్కన ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్‌ను మహిళ తీసుకొని కారులో వెళ్లినట్లు సమాచారం. డ్రైవర్ ఫిర్యాదుతో జడ్చర్ల పోలీసులు కారు వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...