Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాకు మరోసారి టోర్నీ గండం: స్పందించిన బీసీసీఐ

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 1:32 PM జాతీయంక్రీడలు
టీమిండియాకు మరోసారి టోర్నీ గండం: స్పందించిన బీసీసీఐ - Udayam
భారత్-పాక్ సంబంధాల నేపథ్యంలో ఏసియా కప్ టోర్నీల మాదిరిగానే ఆసియా క్రీడల్లోనూ పాక్ మంత్రి మోసిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీలు అందుకోవడంపై అనిశ్చితి నెలకొంది. ఈ అంశంపై స్పందించిన బీసీసీఐ, ప్రస్తుతానికి తమ పూర్తి దృష్టి మ్యాచ్‌లు గెలవడంపైనే ఉందని, పతకాలు గెలిచిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...