Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-ఏ జట్టుకు సిక్కోలు క్రికెటర్ విజయ్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:54 PM జాతీయంక్రీడలు
భారత్‌-ఏ జట్టుకు సిక్కోలు క్రికెటర్ విజయ్ - Udayam
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన యువ ఆల్‌రౌండర్ త్రిపురాన విజయ్ భారత్‌-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ-డే మ్యాచ్‌ల కోసం బీసీసీఐ ఈ ఎంపికను ఖరారు చేసింది. దులీప్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు జాతీయ జట్టుకు ఒక్క అడుగు దూరంలో నిలవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...