Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన మల్లేశ్వరి

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 10:23 AM జాతీయంక్రీడలు
26 ఏళ్ల క్రితం చరిత్ర సృష్టించిన మల్లేశ్వరి - Udayam
2000లో ఇదే రోజున సిడ్నీ ఒలింపిక్స్‌లో కర్ణం మల్లేశ్వరి వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 26 ఏళ్లు గడిచినా భారత క్రీడా చరిత్రలో మల్లేశ్వరి సాధించిన ఈ ఘనత ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...