Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ ఆధ్వర్యంలో రైతులు సాగునీరు విడుదల చేయాలని ధర్నా

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 5:28 PM ఖమ్మంGeneral
టీడీపీ ఆధ్వర్యంలో రైతులు సాగునీరు విడుదల చేయాలని ధర్నా - Udayam
వైరా రిజర్వాయర్ ఆయకట్టులో ఎండిపోతున్న వరి పంటలను కాపాడేందుకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో రైతులు శనివారం ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటికి అవసరమైన నీటిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...