Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 3:35 PM జగిత్యాలGeneral
టీబీ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి: మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి - Udayam
ధర్మపురి పట్టణంలోని 9వ వార్డు ఇందిరమ్మ కాలనీలోని బస్తీ దవాఖానలో జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టీబీ పరీక్షల కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా టీబీ పరీక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...