వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: ఐడీఓసీ సమావేశ మందిరంలో మండల స్థాయి ప్రత్యేక అధికారులకు టీబీ ముక్త భారత్ అభియాన్’ పై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ టీబీ బాధితులకు పోషకాహార డీబీటీని 100 శాతం అందించాలని, ఆధార్ లింక్ లేని 126 మంది ఖాతాలను అనుసంధానం చేయాలని సూచించారు.
జిల్లాలో 975 మంది టీబీ బాధితులు ఉన్నారని డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజేశ్వరి తెలిపారు.
Comments
Loading comments...

