Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిడిపిలోకి 30 కుటుంబాలు చేరిక

Follow Udayam on Google
pvr reddy Aug 28, 2026 4:58 PM నంద్యాలGeneral
టిడిపిలోకి 30 కుటుంబాలు చేరిక - Udayam
డోన్ పట్టణంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో కి చేరికలు జరిగాయి. ప్యాపిలి మండలం కలచట్ల గ్రామానికి చెందిన ఎంపీటీసీ సరస్వతమ్మ, జయరామయ్యతో పాటు దాదాపు 25 కుటుంబాలు, అలాగే పెద్దపుదిల్లా గ్రామానికి చెందిన 5 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. రాష్ట్రం, డోన్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి వీరు వైసీపీ నుంచి టిడిపిలోకి చేరారు

Comments

G
Loading comments...