వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంటిడిపి పార్టీ కార్యాలయం లో శుక్రవారం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి రక్షా బంధన్ రాఖీ లు కట్టారు.
శ్రీరామ్ మాట్లాడుతూ అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రాఖీ అని, పండుగ వేళ ఇంత మంది మహిళల ప్రేమను చూడటం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలో మహిళలకు ఉపాధి కల్పించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని శ్రీరామ్ తెలిపారు.
Comments
Loading comments...

