వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టీ కుల హక్కుల కోసం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా టేక్మాల్ పోలీసులు ఎస్టీ నాయకుడు రమేశ్ చౌహాన్తో పాటు పలువురు నాయకులను శుక్రవారం ఉదయం 6 గంటలకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నారు.
ఎస్సై అరవింద్కుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ జగదీశ్వర్, పోలీసు సిబ్బంది ఈ చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

