వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శ్రీకృష్ణుని జన్మ ధర్మస్థాపనకు దివ్య సందేశమని పేర్కొన్నారు.
సత్యం, ధర్మం, న్యాయాన్ని జీవన మార్గంగా పాటిస్తూ శాంతి, భద్రతలతో సమాజాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి నడవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

