వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో లారీ డ్రైవర్ టి. వెంకన్నకు హనుమకొండ రెండో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు కోర్టు నమోదు చేసింది.
విచారణలో నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెలువడింది. డ్రైవర్కు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించినట్లు కోర్టు పేర్కొంది.
Comments
Loading comments...

