Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ బీభత్సం: ముగ్గురి జీవితాల్లో చీకటి

కౌశిక్ శర్మ Jul 03, 2026 10:27 AM కడప 8 viewsabout 1 hour ago
లారీ బీభత్సం: ముగ్గురి జీవితాల్లో చీకటి - Udayam Digital
వేంపల్లె మండలం తాళ్లపల్లె వద్ద సిమెంట్ లారీ దూసుకొచ్చి టిఫిన్ సెంటర్ నడుపుకునే మురళీకృష్ణ, వెంకటలక్షుమ్మ దంపతులను బలితీసుకుంది. దీంతో వారి కుమార్తె రేణుక అనాథగా మారింది. ఈ ప్రమాదంలో ఉపాధి కోసం వచ్చిన మరో దంపతులు మాధవరావు, శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడి మంచానపడ్డారు. ఈ దారుణ ఘటన ఆయా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Comments

G
Loading comments...