వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఆటోలో వస్తుండగా ఘటన జరిగింది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, మిగతా వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

