వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తర్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నాయకులు వీరస్వామి, బచ్చలకూర శ్రీశైలం మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన అంతమైన రోజుగా ఈ దినోత్సవాన్ని గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

