Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణ శోభితంగా మంగళగిరి ఎయిమ్స్‌

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 8:18 AM గుంటూరుGeneral
త్రివర్ణ శోభితంగా మంగళగిరి ఎయిమ్స్‌ - Udayam
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్ ప్రాంగణం త్రివర్ణ శోభతో మెరిసిపోతోంది. పంద్రాగస్టును పురస్కరించుకుని ఎయిమ్స్ పరిధిలోని ఓపీడీ, ఐపీడీ, అడ్మినిస్ట్రేషన్ భవనాలను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. రాత్రివేళల్లో ఈ మూవర్ణాల కాంతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...