వార్తలకు తిరిగి వెళ్లండి
వైఎస్సార్కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డు సభ్యులు మరియు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.
Comments
Loading comments...