Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 08, 2026 3:27 PM నిజామాబాద్General
వైఎస్సార్‌కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు - Udayam
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, వార్డు సభ్యులు మరియు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...