Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపుపై భట్టి విక్రమార్క స్పష్టత

మహేష్ కుమార్ Jul 08, 2026 11:12 AM హైదరాబాద్ 3 viewsabout 1 hour ago
తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపుపై భట్టి విక్రమార్క స్పష్టత - Udayam Digital
తాడిచర్ల కోల్ బ్లాక్-2ను యూపీఏ ప్రభుత్వమే 2013లో సింగరేణికి కేటాయించిందని, కొత్తగా ఇచ్చినట్లు చెబుతున్న వార్తల్లో నిజం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ మైనింగ్ లీజు ఇవ్వకపోవడంతో సింగరేణికి వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. గోదావరి లోయలోని బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...