వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్క ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను ఆమె స్మరించుకున్నారు.
దేశాభివృద్ధి, ఆధునిక సాంకేతికత, యువత సాధికారతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీతక్క పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

