వార్తలకు తిరిగి వెళ్లండి
గిరిజన సంక్షేమానికి పెద్దపీట

Photo Gallery
అర్హులైన గిరిజనులకు త్వరలోనే ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాలు జారీ చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గిరిజన పాఠశాలల్లో వసతుల మెరుగుదలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సిబ్బంది నియామకంతో పాటు మౌలిక వసతుల కోసం కోట్లాది రూపాయలు కేటాయించారు.
Comments
Loading comments...