వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికుల వేతనాల కోసం రూ.1,824 కోట్లు విడుదల చేసింది. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్–గ్రామీణ్’ కింద మంజూరు చేసింది.
ఈ పథకం కోసం 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం మొత్తం రూ.4,605 కోట్లు కేటాయించింది. తాజా నిధుల విడుదలతో కూలీల బకాయిలు, వేతనాల చెల్లింపులు మరింత వేగవంతం కానున్నాయి.
Comments
Loading comments...

