Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కూలీలకు శుభవార్త: రూ.1,824 కోట్లు విడుదల

అశ్విని దేవి Jul 07, 2026 9:11 AM అమరావతి 1 viewsabout 1 hour ago
ఉపాధి కూలీలకు శుభవార్త: రూ.1,824 కోట్లు విడుదల - Udayam Digital

Photo Gallery

ఉపాధి కూలీలకు శుభవార్త: రూ.1,824 కోట్లు విడుదల - main
ఉపాధి కూలీలకు శుభవార్త: రూ.1,824 కోట్లు విడుదల - gallery image
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికుల వేతనాల కోసం రూ.1,824 కోట్లు విడుదల చేసింది. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడంతో, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్–గ్రామీణ్’ కింద మంజూరు చేసింది. ఈ పథకం కోసం 2026–27 బడ్జెట్‌లో ప్రభుత్వం మొత్తం రూ.4,605 కోట్లు కేటాయించింది. తాజా నిధుల విడుదలతో కూలీల బకాయిలు, వేతనాల చెల్లింపులు మరింత వేగవంతం కానున్నాయి.

Comments

G
Loading comments...