Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఇళ్లకు తొలి ప్రాధాన్యం: మంత్రి పార్థసారథి

పవని రెడ్డి Jul 07, 2026 9:19 AM అమరావతి 1 viewsabout 1 hour ago
పేదల ఇళ్లకు తొలి ప్రాధాన్యం: మంత్రి పార్థసారథి - Udayam Digital

Photo Gallery

పేదల ఇళ్లకు తొలి ప్రాధాన్యం: మంత్రి పార్థసారథి - main
పేదల ఇళ్లకు తొలి ప్రాధాన్యం: మంత్రి పార్థసారథి - gallery image
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. వచ్చిన 10 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటికే 9 లక్షల మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో కేవలం 6 లక్షల ఇళ్లే నిర్మించారని విమర్శిస్తూ, కేంద్రం నుండి మరిన్ని ఇళ్లు మంజూరు చేయిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...