వార్తలకు తిరిగి వెళ్లండి
పేదల ఇళ్లకు తొలి ప్రాధాన్యం: మంత్రి పార్థసారథి

Photo Gallery
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. వచ్చిన 10 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటికే 9 లక్షల మంది అర్హత సాధించారని పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో కేవలం 6 లక్షల ఇళ్లే నిర్మించారని విమర్శిస్తూ, కేంద్రం నుండి మరిన్ని ఇళ్లు మంజూరు చేయిస్తామని వెల్లడించారు.
Comments
Loading comments...